Trending:


వామ్మో అంబానీ కంటే రిచ్ ఫ్యామిలీ.. అతిథులకు గిఫ్ట్ కింద రూ.66 వేలు

పెళ్లి అనేది ఒక్కొక్కరికీ ఒక్కో అనుభూతిని ఇస్తూ ఉంటాయి. జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లి కోసం కొందరు ఘనంగా పెళ్లి చేసుకుంటారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా వివాహం జరుపుకుంటారు. పెళ్లి పత్రిక నుంచి మండపం వరకు.. భోజనాల దగ్గరి నుంచి అతిథులుకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్‌ల వరకు అన్నీ చాలా ఖరీదైనవే ఉండేలా చూసుకుంటారు. తాజాగా ఓ పెళ్లిలో వచ్చిన అతిథులకు ఏకంగా రూ.66 వేల డబ్బును రిటర్న్ గిఫ్ట్‌‍గా ఇచ్చారు. ఇంతకీ ఈ పెళ్లి ఎక్కడ జరిగింది. అంత డబ్బు...


వినాయకుడి వాహనం ఎలుక.. ఎలా మారిందో తెలుసా..

హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏ దేవుడికి పూజించినా అక్కడ తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలని ముందుగా వినాయకుడికి పూజలు నిర్వహిస్తుంటారు. ఆ గణనాథుడి అనుగ్రహం పొందితేనే ఏ కార్యక్రమం అయినా విజయవంతంగా పూర్తి అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం అలాగే పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందుకే వినాయక చవితి కుల మత తేడా లేకుండా ఘనంగా నిర్వహించుకుంటారు. వినాయక చవితి ఘనంగా నిర్వహించుకునే భక్తులకు సాధారణంగా వచ్చే డౌట్ ఇంత...


'S' అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయి పేర్లు!

మీ అమ్మాయికి S అక్షరంతో పేరు పెట్టాలని చూస్తున్నారా. అయితే ఈ పేర్లపై ఓ లుక్కేయండి.


అమ్మో.. గురుకులం .. అర్ధాకలితో విద్యార్థుల చదువులు

అమ్మో.. గురుకులం .. అర్ధాకలితో విద్యార్థుల చదువులు అన్నంలో పురుగులు, రాళ్లు 1,290 మందికి 30 టాయిలెట్సే వాటికి డోర్లు ఉండవు.. నల్లాల నుంచి నీళ్లూ రావు  ఒకటి, రెండుకు వెళ్లాలంటే గోడకు నిచ్చెన వేయాల్సిందే అర్ధరాత్రి టాయిలెట్ వస్తే ఉగ్గపట్టాలి పేదింటి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. అయితే, కనీస వస...


Daily Horoscope | 01-07-2024 సోమవారం.. నేటి రాశి ఫలాలు

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..


High Uric Acid : మీ వంటగదిలోని ఈ మసాలాతో.. యూరిక్ యాసిడ్ తగ్గుతుంది..!

చెడు జీవనశైలితో పాటు, తినడం, మందులు సరిగా తీసుకోవడం లేదా తగినంత నిద్ర లేకపోవడం కూడా యూరిక్ యాసిడ్ యొక్క వివిధ సమస్యలకు దారి తీస్తుంది. నొప్పి మాత్రమే కాదు, కిడ్నీ యొక్క పన్నెండవ ఐదు రింగులు కూడా యూరిక్ యాసిడ్ యొక్క సాధారణ స్థాయిలు పురుషులకు 2.5 నుండి 7.0 mg , స్త్రీలలో 1.5 నుండి 6.0 వరకు ఉంటాయి. కానీ ఈ స్థాయి ఎక్కువగా ఉంటే కిడ్నీ సమస్యలు రావచ్చు శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగినప్పుడు, చాలా సమస్యలు కనిపిస్తాయి . ముడులలో నొప్పి, నొప్పులు, నొప్పులు శరీరాన్ని చుట్టుముట్టాయి నియంత్రిత ఆహారం, నియంత్రిత జీవనశైలితో పాటు వంటగదిలో ఈ నల్ల మసాలా తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ కు చెక్ పెట్టొచ్చు. నల్ల మిరియాలు వంటగదిలో నల్ల మసాలా ఇది శరీరం నుండి యూరిక్ యాసిడ్‌ను ఫిల్టర్ చేస్తుంది శరీరాన్ని ఫిట్‌గా బిగుతుగా ఉంచుతుంది . పెప్పర్‌లో పైపెరిన్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అదే సమయంలో, పురుషాంగంలో నొప్పిని తగ్గించడం ద్వారా యూరిక్ యాసిడ్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది నొప్పి నుండి సాధారణ ఉపశమనం ఇస్తుంది . మిరియాలలో శరీరంలోని టాక్సిన్స్ ను చాలా తేలికగా తొలగించే మూత్రవిసర్జన లక్షణాలు ఉంటాయి శరీరంలోని హానికరమైన పదార్థాలను బయటకు లాగుతుంది. రక్త ప్రసరణ ప్రక్రియను సరిగ్గా ఉంచడం, మీరు మిరియాలు తీసుకుంటే రక్తం ఫిల్టర్ అవుతుంది శరీరం నిండుగా ఉంది . మిరియాల ముద్దను ఉదయం ఖాళీ కడుపుతో తాగవచ్చు ఒక కప్పు నీళ్లలో చిటికెడు మిరియాల పొడిని కలిపి మరిగించి, చల్లారాక వడకట్టి సేవించాలి. అలాగే మిరియాలతో తేనె కలిపి తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, జలుబు, దగ్గు సమస్య వెంటనే తొలగిపోతుంది. అలాగే మిరియాలతో తేనె కలిపి తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, జలుబు, దగ్గు సమస్య వెంటనే తొలగిపోతుంది. న్యూస్ 18 తెలుగు పై విషయాలను అంగీకరించడానికి బాధ్యత వహించదు లేదా అభ్యర్థించదు ప్రాక్టికల్ అప్లికేషన్ ముందు డాక్టర్ సలహా అవసరం .


చిగుళ్లను బలంగా మార్చే చిట్కాలు ఇవే!

చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం కొన్ని చిట్కాలు పాటించడం ఉత్తమం. అవేంటో తెలుసుకుందాం.


Feng shui vastu: వాస్తు ప్రకారం ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిన 8 వస్తువులు ఇవే..

Feng shui vastu Tips: ఇంట్లో తులసి మొక్క పెట్టుకోవడం వల్ల కూడా ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అంటారు ఇంట్లో ఉన్న వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు హిందూ పురాణాల ప్రకారం తులసి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎప్పటికి ఉంటుంది


చికెన్ ను స్కిన్ తో తింటే ఏమౌతుందో తెలుసా?

చికెన్ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. దీన్ని వారానికి రెండు మూడు సార్లు తినే వారు కూడా ఉన్నారు. కానీ చికెన్ లో ఒక భాగాన్ని పొరపాటున కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే? చాలా మంది మటన్ కంటే చికెన్ నే ఎక్కువగా ఇష్టపడతారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ చికెన్ ను ఎక్కువగా తింటుంటారు. ముఖ్యంగా మాంసాహారులకు చికెన్ అంటే పిచ్చి. మటన్, చికెన్ లో వీళ్లు చికెన్ నే ముందు సెలక్ట్ చేసుకుంటారు. నిజానికి చికెన్ మంచి పోషకాహారం....


పొట్టకు కొబ్బరి నూనె రాయడం వల్ల కలిగే లాభాలు ఇవే..!

కొబ్బరి నూనెను మనం జుట్టు పెరుగుదల కోసం వినియోగిస్తూ ఉంటాం. జుట్టు ఆరోగ్యంగా పెంచడంలో కొబ్బరినూనె మనకు కీలకంగా పని చేస్తుంది. కొందరు.. చర్మానికి మాయిశ్చరైజర్ లాగా ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాదు.. చాలా రకాల చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలోనూ కొబ్బరి నూనె మనకు సహాయపడుతుంది. అయితే.. ఇవి మాత్రమే కాదు.. మనం కొబ్బరి నూనెను.. మన పొట్టకి ముఖ్యంగా బొడ్డుకు రాయడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయట. మన పొట్టమీద అంటే.. బొడ్డు చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా...


Periods In Space: స్పేస్‌లో పీరియడ్స్ వస్తే మహిళా వ్యోమగాములు ఏం చేస్తారు..?

ఒక వయసుకు వచ్చిన తర్వాత మహిళలకు పీరియడ్స్‌ రావడం కామన్. నెలసరి కారణంగా నెలలో మూడు నుంచి ఏడు రోజుల వరకు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. బ్లీడింగ్ వంటి శారీరక అసౌకర్యాన్ని మాత్రమే కాకుండా, మానసిక మార్పులు, ఆందోళన, చిరాకు వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి అంతరిక్షంలోకి వెళ్లిన మహిళలకు పీరియడ్స్ వస్తే జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజుల్లో చాలామంది మహిళలు అంతరిక్షానికి ప్రయాణిస్తున్నారు. ఇక్కడే నెలల తరబడి ఉంటున్నారు. మరి స్పేస్‌లో మహిళా...


అక్కడ గుల్లలేంటి?

హలో జిందగీ క్లినిక్‌. నా వయసు 30 సంవత్సరాలు. వ్యక్తిగత ప్రదేశంలో నీటి గుల్లల్లాంటివి ఉన్నాయి. ఒకసారి వచ్చి తగ్గిపోయాయి. కానీ మళ్లీ మళ్లీ కనిపిస్తున్నాయి. ఇదేమైనా జబ్బుకి సంకేతమా. నేను ఇప్పటి వరకూ కలయికలో పాల్గొనలేదు.


పెళ్లిలో వచ్చే బంగారంపై హక్కు ఎవరికి ఉంటుంది? విడాకుల తర్వాత ఈ ఆస్తి ఎవరికి దక్కుతుంది?

హిందూ సంప్రదాయంలో పెళ్లిలో కట్న, కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. బంగారంతో పాటు స్థిరాస్తులు, బంగారం, వివిధ రకాల వస్తువులను స్త్రీధాన్ కింద ఇస్తుంటారు. నూతన వధూవరులు వేరు కాపురం పెట్టిన తరువాత ఈ వస్తువులు, గిఫ్ట్‌లను తమ వెంట తీసుకెళ్తారు. పెళ్లయిన తర్వాత కూడా అమ్మాయి పేరెంట్స్ కొన్ని బహుమతులు ఇస్తుంటారు. అయితే ఈ వస్తువులపై ఎవరికి పూర్తి హక్కు ఉంటుందనే డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? స్త్రీధాన్ కింద వచ్చిన సామగ్రి, బంగారం ఎవరికి చెందుతుంది? చట్టాలు ఏం చెబుతున్నాయి? అనే విషయాలను తెలుసుకుందాం. పెళ్లి తర్వాత నూతన దంపతులు కలిసి కాపురం పెడతారు. పెళ్లిలో వచ్చిన గిఫ్ట్‌లు, కట్న, కానుకలు అన్నింటినీ తమ వద్దే ఉంచుకుంటారు. ఇద్దరు బాధ్యతలు షేర్ చేసుకుంటూ హాయిగా జీవితం గడుపుతారు. నీది, నాది అన్న తారతమ్యం లేకుండా సంసారాన్ని నడుపుతారు. అయితే, కలిసి ఉన్నంత కాలం ప్రాపర్టీ హక్కులపై ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ, విడిపోతేనే అసలు చిక్కు మొదలవుతుంది. చట్టానికి లోబడి విడిపోయే వారికి ఆయా ప్రాపర్టీలలో షేర్ పొందే హక్కు ఉంటుంది. ఇద్దరూ కలిసి సంపాదించిన ఆస్తిపై సమాన వాటా దక్కుతుంది. కానీ, స్త్రీధాన్ కింద పెట్టిన సామగ్రిపై దంపతులకు సమానమైన హక్కులు ఉండవు. జాయింట్ ఓనర్‌షిప్ ఉండదు!చాలా మంది భాగస్వాములు స్త్రీధాన్ కింద వచ్చిన ప్రాపర్టీలను జాయింట్ ప్రాపర్టీగా భావిస్తారు. కానీ వీటిలో తమకు కూడా 50 శాతం వాటా ఉంటుందని భర్తలు క్లెయిమ్ చేస్తుంటారు. అయితే, ఈ ప్రాపర్టీలపై చట్టంలో జాయింట్ ఓనర్‌షిప్‌కు సంబంధించిన ఎలాంటి నిబంధన లేదు. బంగారం, స్థిరాస్తి, వస్తువులు, గిఫ్ట్‌లతో పాటు ఏ సామగ్రి అయినా అది పెళ్లి కూతురుకే చెందుతుందని చట్టాలు చెబుతున్నాయి. ఈ ప్రాపర్టీలపై భర్తకు ఎలాంటి హక్కు ఉండదు. విడాకుల అనంతరం భర్తలు వీటిపై ఎలాంటి వాటాను పొందలేరు. చట్టపరంగా విడిపోయే ముందు మహిళలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని లీగల్ నిపుణులు సూచిస్తున్నారు. బంగారం, జ్యువెలరీ, గిఫ్ట్‌లు, ఆస్తి పత్రాలు, చరాస్తులు వంటి ఇతర విలువైన సామగ్రిని తమ ఆధీనంలోనే ఉంచుకుంటే మంచిదని చెబుతున్నారు. వీటిని ఒక సేఫ్ ప్లేసులో దాచుకోవాలని అడ్వైజ్ చేస్తున్నారు. స్త్రీధాన్, వరకట్నంకు మధ్య తేడా ఇదేస్త్రీధాన్‌కు, వరకట్నానికి తేడా ఉంది. పెళ్లికి ముందు, పెళ్లి సమయంలో, పెళ్లి తరువాత ఎప్పుడైనా స్త్రీధాన్ కింద గిఫ్ట్‌లు, ఆస్తులను తమ బిడ్డలకు తండ్రులు స్వతంత్రంగా ఇస్తుంటారు. వరకట్నం మాదిరిగా ఇందులో ఎలాంటి ఒత్తిడి ఉండదు. స్త్రీధాన్ కింద వస్తువులను ఇవ్వడం చట్ట విరుద్ధం కాదు. 1956, హిందు వారసత్వ(సవరణ) చట్టం ఇందుకు సమ్మతిస్తోంది. ఈ చట్టం ప్రకారం స్త్రీధాన్ కింద వచ్చిన ప్రతి వస్తువుపై ఆస్తి హక్కు మహిళకే ఉంటుంది. మరోవైపు, వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం చట్టపరంగా నేరం. వరకట్న నిషేధ చట్టం, 1961 కింద వరకట్నం ఇచ్చినవారు, తీసుకున్నవారు శిక్షార్హులు. వరకట్నం కింద పెట్టిన సామగ్రిపై మహిళకు ఎలాంటి హక్కు ఉండదు. అయితే, విడాకుల అనంతరం భర్త నుంచి భరణం కోరే హక్కు భార్యకు ఉంటుంది.


ఉచిత సుదర్శన యోగా తరగతులు.. ఎక్కడంటే..?

ప్రస్తుతం జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు అనుగుణంగానే మనిషిలో శాంతి, ప్రేమ కరువైంది. వీటి స్థానంలో కోపం, పగ, అసూయలు ఏర్పడి.. అనారోగ్య బారిన పడేలా చేస్తున్నాయి. మరో పక్క జీవన విధానంలో తేడాలు రావటంతో తీవ్ర ఉద్వేగానికి లోనై... మానసిక ఒత్తిడికి గురై పతనానికి దగ్గర అవుతున్నాడు. వీటి అన్నింటిని నియంత్రించుకోవాలంటే మనిషిగా మొదటగా తన గురించి తాను ఆలోచించుకునే శక్తి కావాలి. తను ఏం చేస్తున్నానో తెలియాలి. తను ఈ మానసిక రుగ్మతల నుంచి ఎలా...


గీతా మాధురి కూతురు ముద్దు ముద్దు మాటలు

సింగర్ గీతా మాధురి తన కూతురిని రెడీ చేయడంలో పడరాని కష్టాలు పడుతోంది. కంటి దగ్గర ఐ లైనర్ సరిగ్గా రాలేదని పేచీ పెడుతూనే ఉంది. ఆడపిల్లని తయారు చేయడం అంటే అంత ఈజీ కాదని చెప్పకనే చెప్పేసింది గీతా మాధురి. ఇక గీతా మాధురి కూతురు దాక్షాయణి ముద్దు ముద్దు మాటలిప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చివరకు తల్లీకూతుళ్లు రెడీ అలా బయటకు వెళ్లినట్టుగా తెలుస్తోంది.


వర్షాకాలంలో చూడాల్సిన అతి పురాతనమైన జలపాతాలు!

జలపాతాలు చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి. వర్షాకాలంలో చూడాల్సిన అద్భుతమైన జలపాతాలు గురించి ఇక్కడ వివరించాం.


ఈనెలలో ఏకాదశి నాడు ఈ పరిహారాలు పాటించండి.. దెబ్బకి మీ దరిద్రం తీరిపోతుంది..!

హిందూ ధర్మంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి మహా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనదిగా చెపుతుంటారు. శాస్త్రాల ప్రకారం ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే ఎంతో శుభమని చెపుతారు. దీని వల్ల నరకం అనుభవించాల్సిన అవసరం ఉండదని.. పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని.. కోరుకున్న కోరికెలు నెరవేరుతాయని అంటుంటారు. నిజానికి ప్రతి నెలా రెండు ఏకాదశులు వచ్చినప్పటికీ.. ఎన్నో సంవత్సరాల తర్వాత జూలై 2024లో అరుదైన యోగం ఉంది. ఈ నెలలో మొత్తం మూడు ఏకాదశలు వస్తున్నాయి. ఆషాఢ మాసంలో కృష్ణ పక్షం యొక్క యోగిని ఏకాదశి జూలై 2 2024 న వస్తుంది. ఈ వ్రత మహిమ వల్ల మరణం తర్వాత స్వర్గం లభిస్తుందని నమ్ముతారు. యోగిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల 88,000 మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఒక వ్యక్తి స్వర్గానికి చేరుకుని తన జీవితంలోని అన్ని ఆనందాలను ఆస్వాదిస్తాడంట. ఆషాఢ మాసంలో శుక్లపక్షానికి చెందిన దేవశయాని ఏకాదశి 2024 జూలై 17న వస్తుంది. ఈ రోజు నుండి భగవంతుడు 4 నెలలు నిద్రపోతాడు. దేవశాయని ఏకాదశి రోజు నుంచి విష్ణువు 4 నెలల పాటు యోగనిద్రలో ఉండి సృష్టి బాధ్యతను శివునికి అప్పగిస్తాడు. దేవశాయని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల ప్రమాదాలు తప్పవని నమ్ముతారు. కుటుంబంలో సంతోషం, సౌభాగ్యం నెలకొంటాయి. ఇక శ్రావణ మాసంలో కృష్ణ పక్షం యొక్క కామిక ఏకాదశి జూలై 31, 2024. ఈ ఉపవాసం ఆచరించడం ద్వారా మహా యజ్ఞ ఫలాలు లభిస్తాయని నమ్ముతారు. కామికా ఏకాదశిని పూజించడం ద్వారా సకల దేవతలను, గంధర్వులను, సూర్యుడిని పూజించిన ఫలం లభిస్తుందంట. మనిషి జీవితంలో సకల సుఖాలు పొంది, దుఃఖాలన్నీ అంతమవుతాయని భావిస్తారు.


Supritha: ఎగిసెగిసి పడుతున్న లేలేత అందాలు.. బ్యూటీ పోజులకు కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్

కుర్రకారులో హీటు పెంచే ఫొటోస్ షేర్ చేయడంలో ముందు వరుసలో ఉంటుంది సురేఖావాణి డాటర్ సుప్రిత. మరికొద్ది రోజుల్లో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్న ఈ చిన్నది.. తాజాగా బోల్డ్ లుక్స్‌ వదిలి కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో హవా నడిపిస్తూ ఫాలోయింగ్ పెంచుకునే సుప్రిత.. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. ఇలా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారి సినిమాల్లోకి రాకముందే తన ట్రెండ్ సెట్ చేసి పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు పార్టీలు చేస్తూ మస్త్ మస్త్ ఎంజాయ్ చేస్తుంటుంది సుప్రిత. పబ్బులు, నైట్ ఈవెంట్స్ లో మజా చేయడం అమ్మడి నైజం. రీసెంట్ గా IPL మ్యాచెస్ స్టేడియంలలో కూడా రచ్చ రచ్చ చేస్తూ వార్తల్లో నిలిచింది ఈ యంగ్ లేడీ. ఇకపోతే సురేఖా వాణి, సుప్రితలు చేసుకునే వీకెండ్ పార్టీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్నేహితులతో కలిసి చిల్ కావడం, టైం దొరికితే చాలు గోవాకు పయనమై అక్కడి అందాలకు తమ గ్లామర్ డోస్ యాడ్ చేయడం లాంటివి చేస్తుంటారు. బ్యాంకాక్, దుబాయ్ అంటూ చెలరేగిపోతుంటారు. ఏ మాత్రం అవకాశం దొరికినా తన తల్లి సురేఖా వాణితో కలిసి టూర్స్ వేస్తూ చిల్ అవుతూ ఉంటుంది సుప్రిత. బీచ్ లొకేషన్స్ చుట్టేయడంతో పాటు పార్టీలు, పబ్బుల్లో చిల్ అవుతూ ఉంటుంది. కురచ దుస్తులతో యువతకు మైకం తెప్పిస్తూ ఉంటుంది. సినిమా అవకాశాలు పట్టేయడమే లక్ష్యంగా సుప్రిత ఇలా రెచ్చిపోతుందనే టాక్ అయితే ఉంది. అంతకుముందు తన కూతురు సినీ ఎంట్రీ గురించి మాట్లాడిన సురేఖా వాణి.. తనకు సినీ ఎంట్రీ ఇష్టముంటే అడ్డు చెప్పనని చెప్పిన సంగతి తెలిసిందే. ఓ సెలబ్రిటీ డాటర్ గా సినిమాల్లో క్లిక్ కాకముందే బాగా పాపులర్ అయింది సుప్రిత. రీసెంట్ గానే ఓ సినిమాలో హీరోయిన్ గా కూడా ఛాన్స్ పట్టేసింది సుప్రిత. బిగ్ బాస్ అమర్ దీప్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా, తన తీరుతో ఎన్నోసార్లు ట్రోల్ల్స్ బారిన పడింది సుప్రిత. అయితే ఎంతమంది ఎలా ట్రోల్ చేసిన తన లైఫ్ తన ఛాయిస్ అన్నట్లుగా దూసుకెళ్తున్న ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు అందాల తెర ఎత్తేస్తూ హల్చల్ చేస్తోంది.


Astrology : జూలై 12న వృషభ రాశిలోకి కుజుడు.. ఈ మూడు రాశులకు కలిసొస్తుందా..!

Astrology : జూలై 12న వృషభ రాశిలోకి కుజుడు.. ఈ మూడు రాశులకు కలిసొస్తుందా..! నాయకత్వ లక్షణాలకు, యుద్ధానికి అధిపతి అయిన కుజుడు జులై 12వ తేదీన వృషభ రాశిని బదిలీ చేయబోతున్నాడు. గురుడు, కుజుడి కలయిక కూడా ఈ రాశిలో జరుగుతోంది. వృషభరాశిలో 45 రోజులు కుజుడు ఉంటాడు. తర్వాత ఆగస్టు 26వ తేదీన మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల మూడు రాశులవారికి సుడి తిరగనుంది. ...


Face Wash: ఫేస్‌వాష్‌ అయిపోయిందా? మీ ఇంట్లోనే 4 నేచురల్‌ ఎక్స్‌ఫోలియేటర్స్‌ ఉన్నాయి తెలుసా?

Homemade Facewash: శనగపిండిలో ఎక్స్‌ఫోలియేటింగ్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. శనగపిండి ముఖంపై ఉన్న డెడ్‌ సెల్స్‌ నిర్మూలిస్తాయి. పసుపులో కూడా ఎక్స్‌ఫోలియేట్‌ గుణాలు ఉంటాయి. ముఖంపై మచ్చలు వాపు సమస్యను సమర్థవంతంగా తగ్గిస్తుంది. ముఖాన్ని కాంతివంతం చేస్తుంది కూడా.


ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తే.. మీ బతుకు బస్టాండే..!

మత విశ్వాసాల ప్రకారం.. పరిశుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటమే కాకుండా రోగాలను దూరం అవుతాయి. అదే సమయంలో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పరిశుభ్రమైన ఇంటి వాతావరణం మనస్సు, శరీరం, ఆరోగ్యం మరియు కుటుంబ సభ్యుల పురోగతితో ముడిపడి ఉంటుంది. కాబట్టి వాస్తు శాస్త్రంలో ఇంటి పరిశుభ్రత చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్త సమయంలో.. సూర్యాస్తమయం తర్వాత లేదా తెల్లవారుజామున ఇంటిని ఊడ్చకూడదు. ఈ సమయంలో లక్ష్మి దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు, అయితే ఈ సమయంలో మీరు ఏదైనా కారణం చేత ఊడ్చవలసి వస్తే.. ఉదయం సూర్యోదయం తర్వాత మాత్రమే ఇంటి బయట చెత్త వేయాలి. దీంతో తల్లి లక్ష్మి సంతోషిస్తుందంట. వాస్తు శాస్త్రం ప్రకారం చెత్తను ఊడ్చడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇలా ఎవరైనా ఇంటి నుండి బయటకు వెళుతున్నప్పుడు.. కొంత సమయం తర్వాత ఇంటిని ఉడ్చాలి. ఇలా చేయకపోతే ఆ వ్యక్తి ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు అంటున్నారు. ఇక ఇంటి గుమ్మంలో లక్ష్మీదేవి నివసిస్తుంది. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత మురికి నీటిని ఇంటి గుమ్మంలో పోయకూడదు. అలా చేయడం చాలా అశుభంగా భావిస్తారు. ఎందుకంటే ఇంటి గుమ్మం లక్ష్మీ దేవి ముఖద్వారంగా పరిగణించబడుతుంది. ఎలాంటి సమయంలో కూడా ఇంటి గుమ్మంపై శుభ్రం చేసే వస్తువులు, మురికి నీరుని వేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి మీపై కోపంగా ఉంటుంది. కాబట్టి పొరపాటున ఈ తప్పు చేయకూడదు. ఇల్లు శుభ్రం చేసినప్పుడల్లా పాత బట్టలే వాడుతుంటారు. తరచుగా ప్రజలు పాత దుస్తులతో ఇంటిని శుభ్రం చేయడం ప్రారంభిస్తారు. అయితే ఇలా చేయడం అశుభం. అంతేకాదు ఇది ఆరోగ్యంపై కూడా పెను ప్రభావం చూపిస్తుందంట. (గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ సమాచారం ఆధారంగా.. లేదా ఆ నిపుణుడైన జ్యోతిష్కుడి నుండి తీసుకోబడింది. News18 తెలుగు దాని ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం లేదు. ఏదైనా సలహాను అనుసరించే ముందు నిపుణుల సలహా తీసుకోండి)


రెండు రొమ్ముల సైజు ఒకేవిధంగా ఉండకపోవడానికి కారణమేంటి?

కొంతమంది ఆడవాళ్ల రొమ్ములు ఒకే సైజులో ఉండవు. నిజానికి ఏ ఒక్క ఆడవారి బ్రెస్ట్ పరిమాణం ఒకే విధంగా ఉండదు. కానీ ఇది వారి శరీర ఆకారాన్ని ప్రభావితం చేస్తుంది. అందులోనూ రెండు రొమ్ములు ఒకే సైజులో లేవని బాధపడుతూ చెప్పేవారిని మీరు చూసే ఉంటారు. ఇదిపెద్ద రోగమా? చాలా మంది ఆడవారు భయపడి బాధపడుతుంటారు. కానీ ఇది సర్వ సాధారణమని నిపుణులు చెబుతున్నారు. మరి రెండు రొమ్ములు ఒకేసైజులో లేకపోవడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. హార్మోన్ల ప్రభావం: మన శరీరంలో...


Genitals Chopped: బాయ్‌ఫ్రెండ్ పురుషాంగాన్ని కోసేసిన లేడీ డాక్ట‌ర్‌

Genitals Chopped: అయిదేళ్లుగా రిలేష‌న్‌లో ఉంది. పెళ్లి చేసుకోమంటే ఆ కౌన్సిల‌ర్ చేసుకోవ‌డం లేదు. రిజిస్ట‌ర్ మ్యారేజీ కూడా వ‌ద్ద‌న్నాడు. దీంతో విరక్తి చెందిన లేడీ డాక్ట‌ర్‌, త‌న బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి ర‌మ్మ‌న్న‌ది. బెడ్ మీదే అత‌న్ని పురుషాంగాన్ని కోసేసింది. ఈ ఘ‌ట‌న బీహార్‌లో జ‌రిగింది.


దగ్గరుండి భర్తకు మూడో పెళ్లిచేసిన ఇద్దరు భార్యలు.. ఎందుకో తెలుసా?

భర్తకు దగ్గరుండి మరీ మూడో పెళ్లి చేశారు ఓ ఇద్దరు మహిళలు. భర్త కోరికను నెరవేర్చడమే భార్యల విధి అనుకున్నారో ఏమో గానీ.. ఆయనకు పిల్లను వెతికి మరీ తమకు సవతిని తెచ్చుకున్నారు. ఈ ఘటన అల్లూరు జిల్లాలో గతవారం చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. తమ భర్త పెళ్లికి వీళ్లే ఆహ్వాన పత్రికలు వేయించారు.


మీకు మొక్కలంటే ఇష్టమా? అయితే ఈ ఇండోర్ ప్లాంట్స్ చాలా స్ట్రాంగ్.. అస్సలు చనిపోవు!

సాధారణంగా ప్రజలు సోషల్ లైఫ్ కోసం టైమ్ కేటాయిస్తారు. వెకేషన్ ప్లాన్ చేసి ఒకేసారి వారాలపాటు ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోతుంటారు. ఇలా బయటకు వెళ్లినప్పుడు, సంరక్షణ లేక ఇండోర్ ప్లాంట్స్ చనిపోయే ప్రమాదం ఉంది. వీటిని ఆరోగ్యంగా చూసుకోవడం చాలా కష్టమవుతుంది. బ్రిటిష్ గార్డెన్ సెంటర్స్‌లోని హౌస్‌ప్లాంట్స్‌ ఎక్స్‌పర్ట్ టామ్ కుక్ ఇలాంటి సమస్యలకు ఒక పరిష్కారం చెప్పారు. రోజూ కేర్ చేయకపోయినా బతకగలిగే కొన్ని బలమైన మొక్కలను ఆయన సిఫార్సు చేశారు. వీటిని సులభంగా పెంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం. స్నేక్ ప్లాంట్‌ : హౌస్‌ప్లాంట్స్‌ ఇష్టపడే వారికి స్నేక్ ప్లాంట్‌ ఫేవరెట్ అయిపోయింది. ఎందుకంటే దీనిని పెంచడం చాలా సులభం. ఇది తక్కువ వెలుతురు ఉన్న ప్రదేశాలలోనూ పెరగగలదు. అప్పుడప్పుడు నీరు పెట్టినా సరిపోతుంది. ఈ మొక్కలు గాలిని ప్యూరిఫై చేస్తాయి. ముఖ్యంగా ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి సాధారణ విషాలను ఫిల్టర్ చేస్తాయి, ఇంటి వాతావరణాన్ని మరింత ఆరోగ్యంగా మారుస్తాయి. పోథోస్ ప్లాంట్ : డెవిల్స్ ఐవీ అని కూడా పిలిచే పోథోస్ మొక్క వేగంగా పెరుగుతుంది. ఇదొక తీగ మొక్క. వేలాడే బుట్టల్లో పెంచుకోవచ్చు. వీటి హార్ట్-షేప్డ్‌ ఆకులు ఇంటి అందాన్ని పెంచేస్తాయి. పోథోస్ తక్కువ వెలుతురు ఉన్న తట్టుకొని పెరగగలదు. వీటికి రోజూ నీరు పోయాల్సిన అవసరం లేదు. నీరు పెట్టడం మరచిపోయినా కూడా, ఇవి చనిపోవు. (PC : Pexels) స్విస్ చీజ్ ప్లాంట్ : స్విస్ చీజ్ ప్లాంట్ పెద్ద, చీలిన ఆకులతో చాలా అందంగా ఉంటుంది. ఇది ఏ గదికైనా కొత్త అందాన్ని తెస్తుంది. ఈ మొక్క చాలా బలంగా ఉంటుంది. అప్పుడప్పుడు నీరు పెట్టినా దీనికి సరిపోతాయి. స్విస్ చీజ్ ప్లాంట్ ఇన్‌డైరెక్ట్‌ లైటింగ్‌లో బాగా పెరుగుతుంది. సూర్యరశ్మి తక్కువగా ఉన్న ఇళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. (PC : Pexels) ZZ ప్లాంట్: ZZ మొక్కలు అండర్‌గ్రౌండ్ ట్యూబర్స్‌లో నీటిని నిల్వ చేస్తాయి. అప్పుడప్పుడు నీరు పెట్టడం మరచిపోయినా సరే, ఈ ట్యూబ్స్ మొక్కను హైడ్రేట్‌గా ఉంచుతాయి. ఎలాంటి వాతావరణంలో అయినా ఇవి బాగా పెరుగుతాయి. (PC : Pexels) కాక్టి : కాక్టి మొక్కలు కఠినమైన వాతావరణాలను తట్టుకోగలవు. ఈ హౌస్ ప్లాంట్స్‌ను నిర్లక్ష్యం చేసినా, వాటికి పెద్దగా హాని జరగదు. ఈ మొక్కల దట్టమైన కాండాలు నీటిని నిల్వ చేసుకుంటాయి. ఎడారి ప్రాంతాల్లో ఎలా నీరు లేకపోతే సర్వైవ్ అవ్వగలవో అలాగే ఇంట్లో కూడా ఇవి సర్వైవ్ అవుతాయి. కాక్టి మొక్కలకు పోషకాల అవసరం కూడా చాలా తక్కువ. వీటిని అలా వదిలేసి ఎక్కడికి వెళ్లిపోయినా బతికే ఉంటాయి. డ్రాగన్ ట్రీ : డ్రాగన్ ట్రీ ఓ అందమైన మొక్క. ఇది నెమ్మదిగా పెరుగుతుంది, కాబట్టి దీన్ని తరచుగా మళ్లీ నాటాల్సిన అవసరం లేదు లేదా ఎరువు వేయాల్సిన అవసరం లేదు. కొద్దిరోజులు నీరు పెట్టకపోయినా ఇవి బతికేస్తాయి. బిజీ షెడ్యూల్స్‌ ఉన్న వ్యక్తులకు ఇది బెస్ట్ ప్లాంట్ అవుతుంది. (PC : Pexels) పీస్ లిల్లీ : పీస్ లిల్లీ ప్లాంట్స్‌కు అందమైన తెల్లటి పూలు పూస్తాయి. గాలిని శుభ్రం చేసే లక్షణాలు ఉంటాయి. సున్నితంగా కనిపించే ఈ ఇండోర్ ప్లాంట్ చాలా బలంగా ఉంటుంది. ఎలాంటి కాంతి పరిస్థితులలోనైనా పెరుగుతుంది. నిరంతరం తేమగా ఉండే మట్టిని ఇష్టపడతాయి. దాహంతో ఉన్నప్పుడు, అందమైన తెల్లటి పూలు వస్తాయి అప్పుడు వాటికి నీళ్లు పెట్టి మొక్కను బతికించుకోవచ్చు ఒకసారి నీరు పెట్టగానే ఈ మొక్కలు తిరిగి చిగురించి మరింత దృఢంగా మారతాయి. (PC : Pexels)


ఆడవాళ్లు కాళ్లకు నల్లదారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా?

చాలా మంది ఆడవారు చేతి మణికట్టుకు లేదా కాళ్లకు నల్ల తాడును కట్టుకుంటారు. కొంతమంది స్టైల్ కోసం దీన్ని కడితే.. మరికొంతమంది నమ్మకాల వల్ల కట్టుకుంటారు. కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల మన శరీరానికి సంబంధించిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా భారతదేశంలో ఈ సంప్రదాయం ఎన్నో ఏండ్ల నుంచి వస్తోంది. అసలు ఆడవారు నల్లదారం ఎందుకు కట్టుకుంటారు? దీన్ని కట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. నల్లదారం సంప్రదాయం కాళ్లకు...


ఈ యువకుడు చేసిన పని మీకు తెలిస్తే.. మీరు ఏమంటారో మరి !

చుట్టూ పరిసరాలు ప్రశాంతంగా, స్వచ్చతగా ఉంటేనే మనం ఆరోగ్యకరంగా ఉంటాం. ఇందుకు అందరు తమ తమ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకుంటుండాలి. పెద్ద మెుత్తంలో చెత్తను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది సహకరిస్తుంటారు ఈ విషయంలో. మరి కొంతమంది పరిశుభ్రతపై అవగాహన ఉన్నా సరే.. నిర్లక్ష్య కారణంగా చెత్తను వాగుల్లో, వంకల్లో, కాలువల్లో వేస్తుంటారు. ఇలా చేయటం చాలా వరకు మనిషికి ముప్పునే సృష్టిస్తుందంటున్నారు నిపుణులు. అయితే ఇలా చెత్తను కుప్పలు కుప్పలుగా తెచ్చి... పెద్ద కాలువల్లో పడవేయడం చూసిన ఓ యువకుడు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే క్లీన్ నాగావళి రివర్ కార్యక్రమం. శ్రీకాకుళంకు చెందిన జీవన్ రోజూ అమమ్మ ఇంటికి వెళ్ళి వచ్చేవారు. అయితే రోజూ నాగావళి బ్రిడ్జిని దాటి వెళ్ళాలి. అయితే అందరూ బండ్ల మీద వెళ్తూ... వెళ్తూ చెత్తను తెచ్చి పై నుండి విసిరేస్తున్నారు. దీనిని చూసిన జీవన మనసు కలిచివేసింది. అందరూ చూసే వారే గాని క్లీన్ చేసేవారు ఎవరు లేరనుకొన్న ఆ కుర్రాడు.. నేను ఎందుకు క్లీన్ చేయకూడదని భావించారు. దీనితో క్లీన్ నాగావళి రివర్ అని శ్రీకాకుళం సోషల్ మీడియలో నాగావళి నదిని వ్యర్ధాల నుంచి కాపాడుకోవాలని ట్యాగ్ లైన్ తో ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. కొద్దీ రోజులలోనే విశేష స్పందన లభించింది. తరువాత ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశారు. సుమారు వంద మందికి పైగా తాము సైతం అంటూ.. సోషల్ మీడియా ద్వారా ముందడుగు వేశారు. జీవన్ ఆలోచనకు శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ , హెల్త్ ఆఫీసర్ లు సైతం సహకారం అందించారు. నెలలో రెండు ఆదివారాలు నిర్వహించిన క్లీన్ నాగావళి రివర్ కార్యక్రమం విజయవంతంగా వల్లేంటర్ల సహకారంతో జరిగిందని లోకల్ 18తో జీవన్ తెలిపారు.జీవన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇచ్చిన పిలుపుమేరకు సిద్ధార్థ ప్రమోద్ నాయుడు , యోగేష్ నాయుడు ముందుకు రాగా... వారితో యశ్వంత్, ప్రశాంత్, మధు, హరికేష్, ప్రణీత్, దుష్యంత్ తోడు వచ్చారన్నారు. వీరి స్ఫూర్తిగా మరి కొంత మంది నది వద్దకు చేరుకోవడంతో ఆదివారం జరిగిన క్లీన్ నాగావళి రివర్ కార్యక్రమం విశేష స్పందన వచ్చిందని తెలిపారు. వీరి కృషికి మెచ్చి మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కూడా స్పందించి సిబ్బందిని పంపించి నాగవల్లి నదిని శుభ్రం చేయడంలో తోడ్పడ్డారని చెప్పారు. శ్రీకాకుళం నగర ప్రజలకు జీవనాధారమైన నాగావళి నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు క్లీన్ నాగవల్లి నది సభ్యులు. నదిలో పేరుకుపోతున్న చెత్తను తొలగించాలని ఉద్దేశంతో ప్రారంభమైన ఆలోచన కొనసాగిస్తూ క్లీన్స్ శ్రీకాకుళం అనే పేరుతో ఎక్కడైనా ఎటువంటి క్లీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తే శ్రీకాకుళం మున్సిపాలిటీ తరుపున సహాయం అందిస్తామని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకట రావు తెలిపారు. ఇకపై ప్రతి ఆదివారం క్లీన్ నాగావళి రివర్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. నాగావళి నదిలో , కొటేశ్వరస్వామి గుడి దగ్గర గల బ్రిజ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా చెత్త వేయడం వలన ఈ కార్యక్రమం ఆప్రాంతంలో నిర్వహిస్తున్నామని జీవన్ చెప్పారు. ఈ కార్యక్రమం నిర్వహణకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ హెల్త్ ఆఫీసురు సిబ్బందికి ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు అవసరమైన సామాగ్రిని అందించిన దాతలకు అందరికీ కృతజ్ఞతలు చెప్పారు జీవన్.


Hyderabad | అమ్మాయి దక్కదని స్నేహితుడిని హతమార్చిన మైనర్లు

తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఓ యువతితో చనువుగా ఉంటున్నాడన్న అసూయతో తోటి స్నేహితుడిని ఇతరులతో కలిసి ఓ మైనర్‌ దారుణంగా హత్య చేశాడు.


రాత్రిపూట ఏం రాస్తే.. ఉదయానికి ముఖం మెరుస్తుందో తెలుసా..?

మీరు రాత్రి పడుకునే ముందు కొన్ని మీ ముఖానికి అప్లై చేస్తే.. ఉదయం కల్లా.. మీ ముఖం కాంతి వంతంగా మెరిసిపోతుంది. మరి.. ఈ అద్భుతం జరగాలంటే.. రాత్రి పడుకునే ముందు ఏం అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. రాత్రికి రాత్రి ఎలాంటి అద్భుతాలు జరిగిపోవు అని చాలా మంది చెబుతూ ఉంటే మీరు వినే ఉంటారు. ఒక్క రాత్రిలో నిజంగా అద్భుతాలు జరగకపోవచ్చు.. కానీ.. మన ముఖంలో మార్పులు మాత్రం ఈజీగా చూడొచ్చు. అది కూడా అందంగా మార్చుకోవచ్చు . నమ్మసక్యంగా లేదా కానీ ఇది నిజం. మీరు...


విభూతి.. అపర సంజీవని

జన్మజన్మలుగా పేరుకుపోయిన పాపాన్ని సైతం విభూతి పూర్తిగా నశింపజేస్తుందని శ్లోక భావం. అంతే కాకుండా నిష్ఠగల వారికి భస్మం ప్రాణదానం చేసే సంజీవనిలాగాను పనిచేస్తుందని ఈ ఉపనిషత్తు ప్రతిపాదిస్తున్నది. వశిష్ఠుని వంశంలోని ధనంజయుడనే బ్రాహ్మణునికి నూరుగురు భార్యలు.


పండ్లు, కూరగాయల తొక్కలను పారేస్తున్నారా.. ఇలా చేస్తే ఎంత లాభమో

బొప్పాయి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ కారణంతోనే ఎక్కువ శాతం మంది బొప్పాయి పండ్లు తినడానికి ఇష్టపడతారు. తరచుగా ప్రజలు బొప్పాయిని ఒలిచిన తర్వాత తింటారు. దాని పై తొక్కను విసిరివేస్తారు. కానీ దానిపై తొక్కను ఉపయోగించడం ద్వారా సహజ సిద్దమైన ఎరువులు తయారు చేయబడతాయి.ఇది నేల ఎరువుల సామర్థ్యాన్ని మరియు ఉత్పాదకతను పెంచుతుంది. ఈ విషయంలో హజారీబాగ్‌లోని గోరియా కర్మలోని ICCR వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ బొప్పాయి పండ్లతో పాటు ఇతర కూరగాయల తొక్కలతో ఎరువుల తయారీ ప్రక్రియ చాలా సులభమని చెప్పారు. కంపోస్ట్ చేయడానికి మొదట పై తొక్కను రెండు-మూడు రోజులు సూర్యకాంతిలో ఒక పెట్టెలో ఉంచండి. దీని తరువాత దానిలో నీరు,మట్టిని కలపాలి. మళ్లీ 4 రోజులు ఉంచండి. దీని కారణంగా పై తొక్క పూర్తిగా ఎండిపోయి కంపోస్ట్ రూపాన్ని తీసుకుంటుంది. తొక్కతో తయారు చేసిన ఎరువులు చాలా మంచి ఎరువుల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన తెలిపారు. దీని సహాయంతో రసాయనిక ఎరువులతో పోలిస్తే ఎక్కువ ఉత్పత్తిని సాధించవచ్చు. అదనంగా ఇది చాలా చౌకగా కూడా ఉంటుంది. రైతులు బొప్పాయితో పాటు ఆకుకూరలు, కూరగాయలు, పచ్చిమిర్చి, ఆకులను కుళ్లిపోయి కూడా ఇదే పద్ధతిలో కంపోస్టు తయారు చేసుకోవచ్చని నిపుణులు తెలిపారు. ఇవన్నీ త్వరగా కరగాలంటే వానపాముల సాయం కూడా తీసుకోవచ్చు.


వీళ్లు నేరేడు పండ్లు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు.. చాలా డేంజర్..

నేరేడు పండ్లను ఇండియన్ బ్లాక్ బెర్రీ లేదా జామూన్ అంటారు. వేసవి కాలం ముగుస్తున్న సమయంలో… ఈ పండ్లు మార్కెట్‌లో లభిస్తాయి. జావా ప్లమ్ అని కూడా పిలిచే ఈ పండ్లలో ఔషధ గుణాలు ఎక్కువే. చాలా రకాల వ్యాధుల్ని కూడా ఇవి తగ్గిస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండేలా చేస్తాయి. ఈ సీజన్‌లో మార్కెట్లో నేరేడు పళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయ్. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నేరేడు పండు మాత్రమే కాదు… దాని ఆకులు కూడా రకరకాల వ్యాధుల్ని తరిమేస్తాయి. నేరేడు పండు నాలుకకు ఆహ్లాదకరమైన రుచిని అందించడమే కాకుండా వివిధ ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ముఖ్యంగా కడుపునొప్పి, మధుమేహం, కీళ్లనొప్పులు వంటి సమస్యలకు నవల పండ్లు మేలు చేస్తాయి. అనేక ఆరోగ్య లక్షణాలు ఉన్నప్పటికీ, నేరేడు పండ్లు కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ అన్ని వర్గాల ప్రజలను ప్రభావితం చేయవు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రమే నేరేడు పండ్లను మితంగా తినాలి లేదా వాటిని పూర్తిగా మానేయాలి. రక్తంలో చక్కెర లోపంనేరేడు పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను బాగా తగ్గిస్తాయి. మీరు డయాబెటిస్‌తో బాధపడుతుంటే.. నేరేడు పండ్లు ఎక్కువగా తినకూడదు. నేరేడు పండ్లు ఎక్కువగా తింటే మీ రక్తంలో షుగర్ లెవల్స్ పడిపోయే ప్రమాదముంది. మలబద్ధకంనేరేడు పండ్లు జీర్ణ సమస్యలను నయం చేయగలవు. ఎక్కువ పరిమాణంలో తింటే మలబద్ధకం ఏర్పడుతుంది. దీంతో మలబద్ధకంతో బాధపడేవారు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చర్మ సమస్యలతో బాధపడేవారుమీ ముఖం మీద మొటిమలు లేదా స్కిన్ ట్యూమర్స్ వంటి సమస్యలు ఉంటే నేరేడు పండ్లకి దూరంగా ఉండాలి. నేరేడు పండ్లు అధిక మోతాదులో తింటే చర్మ సమస్యలు వచ్చే ప్రమాదముంది. వాంతులు, వికారంతో బాధపడేవారునేరేడుపండ్లు ఎక్కువగా తినే కొందరిలో వాంతులు రావచ్చు. ఈ పండ్లు సహజంగా పుల్లని రుచిని కలిగి ఉంటాయి. అంతేకాకుండా వికార సమస్యలతో బాధపడేవారు నేరేడు పండ్లను తీసుకుంటే వాంతులు వచ్చే ప్రమాదముంది. అంతేకాకుండా నేరేడు పండ్లు ఎక్కువగా తింటే దంత క్షయం సంభవిస్తుంది. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


Today Horoscope: ఓ రాశివారికి సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.. మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) దినాధిపతులు అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు) భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు) కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి) దిన ఫలం:- ఇచ్చిన...


బీర్, విస్కీ, వోడ్కా, రమ్, వైన్.. వీటిలో ఏది ఎక్కువ కిక్కు ఇస్తుందో తెలుసా..?

మందు బాబులు వివిధ రకాల ఆల్కహాలిక్ డ్రింక్స్ తాగుతారు. కొందరు బీర్లు ఇష్టపడితే, మరికొందరు విస్కీ, ఇతర డ్రింక్స్ లైక్ చేస్తారు. వీటిలో ఇథనాల్ కంటెంట్ ఉంటుంది. అయితే బీర్, విస్కీ, వోడ్కా, రమ్, వైన్.. వీటిలో దేని స్పెషాలిటీ దానికే ఉంటుంది. రంగు, రుచి, వాసన, తయారుచేసే విధానం కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. వీటి ఆల్కహాల్ కంటెంట్ సైతం వేర్వేరుగా ఉంటుంది. అయితే ఆల్కహాల్ పర్సంటేజ్ ప్రకారం చూస్తే, ఈ డ్రింక్స్‌లో ఏది తాగితే ఎక్కువ కిక్కు ఎక్కుతుందో తెలుసుకుందాం. బీర్ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది తాగే చిల్డ్ ఆల్కహాలిక్ డ్రింక్ ఇది. నీరు, హాప్స్, ఈస్ట్, బార్లీతో బీర్లు తయారు చేస్తారు. బార్లీ నుంచి షుగర్ తీసి, తర్వాత దాన్ని ఈస్ట్‌తో పులియబెడతారు. అయితే రైస్, గోధుమ, మొక్కజొన్నలతో కూడా ఈ డ్రింక్‌ను తయారు చేస్తారు. బీర్లలో 4-6 శాతం ఆల్కహాల్ ఉంటుంది. వైన్రెడ్, వైట్ వైన్ రెండింటిలో ఆల్కహాల్ కంటెంట్ 5.5 శాతం నుంచి 25 శాతం వరకు ఉంటుంది. సాధారణంగా వైన్ టేస్ట్ కొంచెం స్వీట్‌గా ఉంటుంది. ఎరుపు లేదా నలుపు రంగు ద్రాక్ష పండ్లను పులియబెట్టి రెడ్ వైన్ తయారు చేస్తారు. ఈ పండ్ల రసం తీసి పులియబెడతారు. రమ్రమ్‌లో కూడా ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. ఇది చెరకు రసం తీసిన తర్వాత మిగిలే బైప్రొడక్ట్స్‌ను డిస్టిల్ చేసి దీన్ని తయారు చేస్తారు. అయితే ఈ డ్రింక్‌కు ముదురు రంగు, స్పెషల్ ఫ్లేవర్ రావడానికి, దాన్ని కాల్చిన ఓక్ బారెల్స్‌లో మాగబెడతారు. అవసరమైతే మొలాసిస్, గ్రాన్యులేటెడ్ షుగర్ లేదా పంచదార పాకం కూడా యాడ్ చేస్తారు. రమ్‌లో 40 శాతం ఆల్కహాల్‌ ఉంటుంది. విస్కీవిస్కీ ఒక డిస్టిల్డ్ డ్రింక్. బార్లీ, గోధుమలు, మొక్కజొన్నలను పులియబెట్టి దీన్ని తయారు చేస్తారు. సాధారణంగా స్పెషల్ ఫేవర్ కోసం కాల్చిన తెల్లటి ఓక్ కలపతో చేసిన బ్యారెల్స్‌లో విస్కీని పులియబెడతారు. దీంట్లో 40-50 శాతం ఆల్కహాల్ ఉంటుంది. వోడ్కాసాధారణంగా బంగాళదుంపలు లేదా తృణధాన్యాలను పులియబెట్టి వోడ్కా తయారు చేస్తారు. స్టార్చ్, జొన్న, మొక్కజొన్న లేదా గోధుమలతో కూడా ఈ డ్రింక్‌ తయారు చేయవచ్చు. కొన్ని కంపెనీలు పండ్లు, మొలాసిస్ నుంచి వోడ్కా తయారు చేస్తాయి. ఈ డ్రింక్‌లో 60 శాతం ఆల్కహాల్ కంటెంట్‌ ఉంటుంది. ఇది వాటర్ ఉన్నట్లే చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. కాక్‌టెయిల్స్‌ మిక్సింగ్‌లో వోడ్కాను ఎక్కువగా వాడతారు. అయితే ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండటం వల్ల, ఈ డ్రింక్ తాగితే త్వరగా మత్తు ఎక్కుతుంది.


Methi Matar Malai: ఇంటిలో నిమిషంలో తయారు చేయగల మేతి మాతర్ మలై రెసిపీ!

Methi Matar Malai Recipe: మేతి మటర్ మలైని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ రుచికరమైన కూరను రోటీ, పులావ్ లేదా బియ్యంతో తినవచ్చు. అయితే ఈ క్రరీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.


Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌

స్టైలిష్‌ లుక్‌లో మతిపోగొడుతున్న హీరోయిన్‌ రెజీనా కసాండ్రా. లైఫ్‌ కోర్టులో ఖచ్చితమైన అడుగులు వెయబోతున్నా అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. ఊరు పేరుభైరవకోన బ్యూటీ వర్ష బొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌తో మెస్మరైజ్‌ చేస్తుంది. పోస్ట్‌ వరల్డ్‌ కప్‌ గ్లో అంటూ స్మైల్‌తో కుర్రకారును ఫిదా చేస్తుంది. హీరోయిన్‌ శివాత్మిక ట్రెడిషనల్‌ లుక్‌లో మతిపోగొడుతుంది. గ్రీన్‌ కలర్‌ శారీ కట్టి కూల్‌గా నవ్వుతూ ఆకట్టుకుంది. హీరోయిన్‌ సిమ్రాన్‌ చౌదర్‌ డ్యాన్స్‌ వీడియో షేర్‌...


జూలై నెలలో ఈ 5 రాశుల వారికి జాక్‌పాట్.. భారీగా డబ్బు సంపాదిస్తారు

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జూలై నెలలో కొన్ని రాశుల వారి జీవితం మారిపోతుంది. ఆర్థికంగా లాభ పడే అవకాశం ఉంది. జూలై నెలలో శనిగ్రహం తిరోగమనంలో ఉంటుంది. ఇది కాకుండా శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. (ప్రతీకాత్మక చిత్రం). గ్రహాల రాజు సూర్యుడు కూడా కర్కాటకంలో సంచరిస్తాడు. కుజుడు, బృహస్పతి, శని గ్రహాల కారణంగా కొన్ని రాశుల వారికి అధిక ప్రయోజనాలు ఉంటాయి. ఏ రాశి వారికి గ్రహాల స్థానం వల్ల ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోండి.(ప్రతీకాత్మక చిత్రం). వృషభం : ఈ రాశి వారికి ఆర్థిక లాభం ఉంటుంది. మీరు కొత్త ఉద్యోగం పొందుతారు. మీరు కోరుకున్న ఆఫర్‌ను పొందుతారు. జీతంలో పెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. డబ్బు విషయంలో లాభం తప్ప నష్టం ఉండదు. వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. డబ్బును ఖర్చు చేసే విషయంలో జాగ్రత్త అవసరం. (ప్రతీకాత్మక చిత్రం). కర్కాటకం : జూలై నెల కర్కాటక రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. మీ ఉద్యోగ అన్వేషణ ఫలిస్తుంది. మంచి ప్యాకేజితో జాబ్ లో చేరతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పనులను వేగంగా పూర్తి చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం). కన్య రాశి : కన్య రాశి వారికి జూలై నెల కలిసి రానుంది. అదృష్టం మీకు అడుగడుగునా సహకరిస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి చేస్తారు. మీరు వివాదాస్పద విషయంలో విజయం సాధించవచ్చు. పెట్టుబడికి అనుకూలమైన సమయం. కొత్త ఇల్లు, కారు కొనుక్కోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం). తుల రాశి : తుల రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందాలనే కల నెరవేరుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో విపరీతమైన ఎదుగుదల ఉండవచ్చు. ఆస్తి లాభం ఉంటుంది. మీరు పాత పెట్టుబడులపై మంచి రాబడిని పొందవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం). మకరం- మీరు ప్రతి రంగంలో లాభపడతారు. ఆదాయం పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. సౌకర్యాలు, సౌకర్యాలు పెరుగుతాయి. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఇంట్లో సంతోషం ఉంటుంది. మీ కోరికలు ఏవైనా నెరవేరవచ్చు. మీకు ఆనందకరమైన సమయం ఉంటుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం). (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.) (ప్రతీకాత్మక చిత్రం).


నలుపు రంగు అశుభమని ఎందుకు అంటారో తెలుసా.. కారణం ఇదే..!

ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నా, పండగ, మంచి రోజు ఏదైనా ఉన్నా నలుపు రంగు దుస్తులు వేసుకోకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. మరే ఇతర రంగులకు ఎలాంటి అభ్యంతరం చెప్పరు కానీ నలుపు మాత్రం వద్దు అంటారు. ఇలా ఎందుకు అంటారో తెలుసా.. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా శుభకార్యాల సమయంలో నలుపు దుస్తులను నిషేధిస్తారు.. అయితే మనపై ఎలాంటి చెడు దృష్టి పడకుండా ఉండాలంటే కాళ్లకు, చేతులకు నల్ల దారం కడుతూ ఉంటారు. నిజానికి నలుపు రంగును నెగిటివ్ ఎనర్జీగా పరిగణిస్తారు. మరి నలుపు దారం మాత్రం ఎందుకు కడతారు. ఈ సందేహం అందరికీ కలుగుతుంది. శని దేవునికి ఇష్టమైన రంగు నలుపు. నలుపు రంగు అతను ఎవరికీ పక్షపాతం కాదని సూచిస్తుంది. అందరినీ ఒకేలా చూస్తుంది. అందుకే నలుపు రంగు దుస్తులు ధరించకూడదని అంటారు. ఇది ప్రతికూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుందని చెబుతుంటారు. నలుపు రంగు కూడా కాళి తల్లిని సూచిస్తుంది. నవ దుర్గా 7వ రూపం మా కాళి. ఆమె తన కోపంతో అందరినీ బూడిద చేసేంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. అందువల్ల ఆమె కోపాన్ని చల్లార్చడానికి, శివుడు ఆమె పాదాల వద్ద ఉంటాడు. కాళీమాత ప్రభావం వల్ల అమావాస్య రాత్రి చీకట్లు అలుముకుంటాయని నమ్ముతారు. ఆమె జీవితంలో అన్ని రంగులూ తొలగిస్తుందంట. నలుపు రంగు అశుభానికి చిహ్నంగా పరిగణిస్తారు. నలుపు రంగు ప్రతికూల శక్తిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. వ్యక్తిపై దాని ప్రభావం త్వరగా ఉంటుంది. దీని వల్ల మనిషి జీవితంలో అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. కాబట్టి శుభ కార్యాలలో నలుపు రంగు ధరించడం నిషేధించమని చెబుతుంటారు. శుభకార్యాల సమయంలో నలుపు ధరిస్తే.. వచ్చే పాజిటివ్ ఎనర్జీ కంటే.. నెగిటివిటీ పెరగుతుందంట. అందుకే ఆ సమయంలో దీనిని ఉపయోగించ నివ్వరు.


జూలై నెలలో శుభ ముహూర్తాలు ఇవే.. వివాహానికి, ముఖ్యమైన కార్యాలకు అనుకూలమైన రోజులు..

జూన్ నెల అయిపోయింది. ఇక జూలై నెలలోకి అడుగు పెట్టేశాం ఈ క్రమంలో ఈ నెల లేదా జూలై 2024లో శుభ ముహూర్తాలు ఏంటివి? వివాహానికి అనుకూలమైన రోజులు ఏవి ఉన్నాయి? వంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ పంచాంగ్ ప్రకారం.. రథయాత్ర నుండి గురు పూర్ణిమ వరకు, ఈ నెల కార్యక్రమాలు, పండుగలతో నిండి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జూలై నెల ఖగోళ, పౌరాణిక పరంగా ముఖ్యమైనదని నమ్ముతారు. జూలై 2024 త్వరలో ప్రారంభం కానుండడంతో, ఈ నెలకు సంబంధించిన అన్ని శుభ ముహూర్తాల జాబితాను చూద్దాం. యోగిని ఏకాదశి - మంగళవారం, జూలై 2. శుభ్ ముహ్రత్ - జూలై 2 ఉదయం 5:27 నుండి జూలై 3 ఉదయం 08:14 వరకు. రోహిణి వ్రతం - బుధవారం, జూలై 3. అమావాస్య - శుక్రవారం, జూలై 5. గుప్త నవరాత్రి ప్రారంభ తేదీ - శనివారం, జూలై 6. ఘటస్థాపనకు శుభ ముహూర్తం - జూలై 6, 2024న ఉదయం 5:28 నుండి 10:06 వరకు. పూరీ జగన్నాథ రథయాత్ర, చంద్ర దర్శనం - ఆదివారం, జూలై 7. శుభ ముహూర్తం - యాత్ర జూలై 07న ఉదయం 04:26 గంటలకు ప్రారంభమై జూలై 08, 2024 ఉదయం 04:59 గంటలకు ముగుస్తుంది. వరద చతుర్థి - మంగళవారం, జూలై 9, 2024. కుమార్ షష్ఠి - మంగళవారం, జూలై 11. దుర్గాష్టమి ఉపవాసం - ఆదివారం, జూలై 14. కర్క్ సంక్రాంతి - మంగళవారం, జూలై 16. ఆషాఢి ఏకాదశి, అశురా (దేవశ్యాని ఏకాదశి) రోజున - బుధవారం, జూలై 17. శుభ ముహూర్తం - జూలై 16 మధ్యాహ్నం 12:03 నుండి జూలై 17 మధ్యాహ్నం 12:32 వరకు. జయ పార్వతి ఉపవాసం ప్రారంభం, ప్రదోష ఉపవాసం - శుక్రవారం, జూలై 19. గురు పూర్ణిమ - ఆదివారం, జూలై 21. కన్వర్ యాత్ర - సోమవారం, జూలై 22. జయ పార్వతి ఉపవాసం ముగుస్తుంది - బుధవారం, జూలై 24. కాలాష్టమి - ఆదివారం, జూలై 28. కామికా ఏకాదశి - బుధవారం, జూలై 31. జూలై 2024లో గ్రహ సంచారాలు చూస్తే.. వృషభ రాశిలో కుజుడు, బృహస్పతి కలయిక - జూలై 13, 2024 - జూలై 26, 2024. కర్కాటకంలో సూర్య సంచారము - జూలై 16. చంద్ర సంచారము – జూలై 21. సింహ రాశిలో బుధ సంచారం - జూలై 19. కర్కాటకంలో శుక్ర సంచారం- జూలై 7. సింహరాశిలో శుక్ర సంచారం - జూలై 31. కుజుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు - జూలై 12. జూలై 2024లో వివాహానికి అనుకూలమైన రోజులు పరిశీలిస్తే.. వివాహ వేడుకలు జూలై 9న పునఃప్రారంభించబడతాయి. జూలై నెలలో కొన్ని తిథిలు ఉన్నాయి. ఇవి వివాహాలకు శుభప్రదమని నమ్ముతారు. ఈ ఏడాది జూలై 11, 12, 13, 15 తేదీల్లో రానున్నాయి. అయితే జూలై 17న దేవశయని ఏకాదశి ఉండటంతో వివాహాలకు ఇది శుభదినం కాదు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


కిడ్నీ, కాలేయాన్ని ఆరోగ్యంగా మార్చే డ్రింక్స్ ఇవే!

శరీరంలోని ప్రధాన అవయవాల్లో కిడ్నీ, కాలేయం కూడా భాగం. వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని డ్రింక్స్ తాగడం ఉత్తమం. అవేంటో తెలుసుకుందాం.


Teeth: దంతాలు మిలమిల మెరవాలంటే.. ఈ ఇంటి చిట్కాలు పాటించండి చాలు

Health Tips:మనం మన మొత్తం ఆరోగ్యంపై చాలా శ్రద్ధ చూపుతాము, కానీ నోటి ఆరోగ్యం పరిశుభ్రత విషయంలో మనలో చాలామంది దానిని నిర్లక్ష్యం చేస్తాము. కానీ నోటి ఆరోగ్యం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నోటికి సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. దంతాలు పసుపు రంగులోకి మారడం, నోటి దుర్వాసన, దంత క్షయం, అంటే కావిటీస్, నల్లటి దంతాలలో నల్ల పురుగులు, పైయోరియా, దంతాలు , చిగుళ్ల నుండి రక్తస్రావం, దంతాల పైభాగంలో , వేర్లు పెరగడం వంటివి. సహజంగానే, ఏ రకమైన దంత సమస్యకైనా చికిత్స వేల రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు మీ దంతాలను బలంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, మీరు ఈ క్రింది నివారణలను ప్రయత్నించాలి. మీ ఆహారపు అలవాట్లను మార్చుకోండి: ఒక నివేదిక ప్రకారం, ఆహారాన్ని మార్చుకోవడం ద్వారా దంత క్షయాన్ని నివారించవచ్చు. షుగర్ ఫుడ్స్ దంతక్షయాన్ని కలిగిస్తాయి, కాబట్టి చక్కెరను తీసుకోకూడదు. దంతాలు దృఢంగా ఉండాలంటే కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పాలు, పెరుగు, పుల్లని క్రీమ్ చీజ్ వంటి పాల ఉత్పత్తులు తీసుకోవాలి. షుగర్-ఫ్రీ గమ్ నమలడం: షుగర్ లేని గమ్ నమలడం వల్ల కావిటీలను నివారించవచ్చు. ఇది నోరు దంతాలలో చిక్కుకున్న ఆహార కణాలను శుభ్రపరుస్తుంది . ఆమ్లాలను తటస్థీకరిస్తుంది. ఇది దంతాల ఎనామెల్‌ను బలపరుస్తుంది వ్యాధులతో పోరాడుతుంది. ప్రతిరోజూ టూత్ బ్రష్‌ను శుభ్రం చేయండి: టూత్ బ్రష్ ఉపయోగించిన తర్వాత, ఉడకబెట్టిన పులుసును నీటితో బాగా కడిగి ఆరనివ్వండి. బాత్‌రూమ్‌లో బ్రష్‌ను ఉంచవద్దు, ఎందుకంటే బ్రష్‌పై బ్యాక్టీరియా పేరుకుపోతుంది. దంత సంరక్షణ దినచర్యను అనుసరించండి: కావిటీస్ ఇతర దంతాల సంబంధిత సమస్యలను నివారించడానికి దంత సంరక్షణ దినచర్యను అనుసరించండి. ఉదయం సాయంత్రం పడుకునే ముందు పళ్ళు తోముకోవాలని పట్టుబట్టండి. మీరు మౌత్ వాష్ కూడా ఉపయోగించవచ్చు. రెగ్యులర్ చెకప్‌లను పొందండి: చాలా సార్లు, పళ్లను బాగా బ్రష్ చేసినప్పటికీ, నోటిలో కొంత మురికి ఉంటుంది. ఫలకం లేదా టార్టార్ తొలగించడానికి దంతవైద్యుని సహాయం తీసుకోండి. కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా డెంటిస్ట్‌ను కలిసి మీ దంతాలను చెక్ చేయించుకోండి. సప్లిమెంట్లు ,విటమిన్లు కూడా అవసరం: మంచి దంత ఆరోగ్యానికి విటమిన్లు అవసరం. తృణధాన్యాల ఆహారాలు తినండి. ఇందులో విటమిన్ బి ,ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అలాగే, ఇందులో మెగ్నీషియం ఉంటుంది, ఇది కాల్షియంను గ్రహించి మీ దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.


Maha Lakshmi Rajyoga: కుజ - చంద్ర గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి జూన్ 30 నుంచి ముట్టిందల్లా బంగారమే..

Maha Lakshmi Rajyoga: జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈరోజు మేష రాశిలో కుజ గ్రహంతో పాటు చంద్రగ్రహణం సంయోగం జరగబోతోంది. దీని కారణంగా జాతకంలో ఈ రెండు రాశుల శుభ స్థానంలో ఉన్నవారు ఊహించని లాభాలతో పాటు ఆర్థికంగా లాభపడతారు. ఇందులో మీ రాశి కూడా ఉందా? చెక్ చేసుకోండి..


Tomato Soup: రెస్టారెంట్ స్టైల్ స్పైస్ టొమాటో సూప్..తయారు చేసుకోండి ఇలా..!

Tomato Soup Recipe: టొమాటో సూప్ ఒక ప్రసిద్ధ వంటకం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆనందించబడుతుంది. ఇది తయారు చేయడానికి సులభమైనది చాలా రుచికరమైనది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.


Rava kudumulu: రవ్వ ఆవిరి కుడుములు.. చుక్క నూనె వాడకుండా టేస్టీ అల్పాహారం..

Rava kudumulu: ఆవిరి మీద ఉడికించి తయారు చేసే రవ్వ కుడుములు రుచిలో బాగుంటాయి. వీటిని మీ ఇష్టానికి అనుగుణంగా ఎలా మార్చుకుని చేసుకోవచ్చో తెల్సుకోండి.


శ్రీరాముడితో పాటు భరత శత్రుజ్ఞులు కొలువై ఉన్న ఏకైక దేవాలయం ఇదే

మన దేశంలో చాలా రామాలయాలు చూసి ఉంటాం, లేదా వాటి గురించి వినే ఉంటాం కానీ ఇక్కడ మనం చూసే రామాలయం అన్నిటితో పోల్చుకుంటే కొంత విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే మనకు రామాలయం అనగానే గుర్తుకొచ్చే దేవుళ్ళు రాముడు, సీత,లక్ష్మణుడు హనుమంతుడు, మాత్రమే గుర్తుకొస్తారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో దాదాపు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రామాలయంలో రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, భరత శత్రజ్ఞులతో తోపాటు హనుమంతుడు, గరుగ్మంతుడు ఒకే రాయి పైన వెలవడడం ఈ ఆలయం ప్రత్యేకత. ఇక ఇదే విషయంపై ఆలయ పూజారి రామకృష్ణ చార్యులు లోకల్ 18 తో మాట్లాడుతూ..ఈ దేవాలయ అర్చకత్వం అనేది పూర్వీకుల నుండి వస్తుందని దాదాపు 70 సంవత్సరాల నుండి ఈ రాములవారికి మేము పూజలు చేస్తున్నామని,వారి పూర్వీకులు చెప్పిన ప్రకారం దాదాపు 300 సంవత్సరాల క్రితం ఆలయము, ఈ ఆలయంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా శ్రీరాముడు తన ముగ్గురు తమ్ముళ్ళతో స్వయంభుగా వెలిశాడు.. ఈ స్వామివారికి పూజలు అందించడం వారి వంశం పూర్వజన్మ సుకృతం అని గత డెబ్బై సంవత్సరాల నుండి స్వామివారికి వారే స్వయంగా నిత్య కైంకర్యాలు సమర్పిస్తున్నారని గ్రామ పెద్దల ఇతరుల దాతల ద్వారా దేవాలయానికి కొంచెం మరమ్మత్తులు చేయించారని ఈ స్వామి వారిని మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుస్తారని గ్రామ ప్రజలు ఏ శుభకార్యం చేయాలన్నా ఈ శ్రీరాముని దర్శించుకున్న తర్వాతే ఏ కార్యక్రమాన్నా మొదలు పెడతారని చెప్పారు. ఇది ఎంత పురాతనమైందో తెలుసుకోవడానికి పురావర్త శాఖ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి కూడా అంతుచిక్కలేదని ఈ దేవాలయంలో రాముడు లక్ష్మణుడు భరత శత్రజ్ఞులతో స్వయంభుగా వెలసిన దేవాలయం దేశంలోనే ఇదొక్కటే ఉందన్నారు.


అకాయ్ బెర్రీస్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు!

తినడానికి రుచికరంగా ఉండే అకాయ్‌ బెర్రీస్‌ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అకాయ్‌ బెర్రీస్‌ తింటే కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరించాం.


పాడైన రొయ్యలు

పేరుకే పెద్ద పెద్ద రెస్టారెంట్లు. వంద ల కొద్దీ బెస్ట్‌ రివ్యూలతో మంచి పేరు పొందుతాయి. కానీ అసలు విషయమంతా కిచెన్‌ రూంలోకి వెళ్లి చూస్తే మేడిపండు మేలిమి రహస్యాలన్నీ బయటపడతాయి.


Astro Tips: ఇంట్లో శ్రీరామ పట్టాభిషేకం చిత్ర పటం ఎందుకు కచ్చితంగా పెట్టుకోవాలి? పండితుల సూచనలు..

Astro Tips For God Photos: అంతేకాదు నిత్యం శ్రీరాముని పూజించే రామభక్తులకు మరణం తర్వాత నరకం నుంచి విముక్తి పొందుతారు. రామున్ని ఆదర్శంగా తీసుకోవాలని రామాయణం రాశారు. భర్త ఏవిధంగా ఉండాలి? తండ్రి మాట ఎలా ఆచరించాడు


Lucky Zodiac Sign: ఈ రాశుల వారు లగ్జరీ లైఫ్‌తో పాటు రొమాంటిక్ జీవితాన్ని పొందబోతున్నారు..

Lucky Zodiac Sign: అతి త్వరలోనే కుజ గ్రహం రాశి సంచారం చేయబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న ఫలితాలు కూడా పొందుతారు అలాగే భాగస్వామ్య జీవితం రొమాంటిక్గా ఉంటుంది.


పానీపూరిలో హానికరమైన కుత్రిమ రంగులు

పానీపూరిలో హానికరమైన కుత్రిమ రంగులు పానీపూరిలో హానికరమైన కుత్రిమ రంగులు ©️ VIL Media Pvt Ltd.